త్రిమూర్తులను సృష్టించిన మూల పరబ్రహ్మ స్వరూపమై త్రిగుణాధిపతిమైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి అనుగ్రహం మరియు గ్రహ శాంతి , సకల శుభాల కొరకు అగ్నిహోత్రంలో హోమ ద్రవ్యాలైన అటుకులు , వరిపేలాలు, హవిస్సుతో పాటు ఆవునెయ్యి, కొన్ని ఔషధీకృత మూలికలు, గణపతికి ప్రీతికరమైన మల్లెపువ్వులను తేనెలో ముంచి, మోదకములతో గణపత్యధర్వణ -శీర్షోపనిషత్ , లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము మరియు పాయాసాన్నం , తామర, కాలువ పువ్వులతో దుర్గా , శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహా లక్ష్మీ దేవికి హోమం నిర్వహించబడును. ఆ తరువాత 52 ద్రవ్యాదులతో మహా పూర్ణాహుతి జరుగును

మహా పూర్ణాహుతి ద్రవ్యములు

పూజ సమయము

ఉ|| 8 :00 గం||లకు : బుష, ఆదివారము మరియు సంకష్టహర చతుర్థి రోజున మరకత శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం నిర్వహించబడును.